వార్తలకు తిరిగి వెళ్లండి
డూప్లికేట్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన
ప్రణీత రెడ్డి Jun 24, 2026 11:21 AM హైదరాబాద్ 2 viewsabout 13 hours ago

డూప్లికేట్ ఓట్ల తొలగింపునకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద సరైన మెకానిజం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర సీఈవోను కలిసిన బీఆర్ఎస్ బృందం, 'ఒక వ్యక్తి-ఒక ఓటు' సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరింది. ప్రజాస్వామ్య ప్రక్రియను భ్రష్టు పట్టిస్తున్న బోగస్ ఓటర్లను ఏరివేయాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...