వార్తలకు తిరిగి వెళ్లండి
గంగలో దూకబోయిన మహిళ: కాపాడిన యువకుడు
మనీష్ రెడ్డి Jun 27, 2026 2:11 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
వారణాసి రాజ్ఘాట్ వంతెనపై ఒక మహిళ ఆత్మహత్యకు యత్నిస్తుండగా, అక్కడే ఉన్న ఓ యువకుడు సమయస్ఫూర్తితో ఆమెను పట్టుకుని ప్రాణాలు కాపాడాడు. బ్రిడ్జ్ పిల్లర్ పైనుంచి దూకబోతుండగా అతను వేగంగా స్పందించిన తీరు స్థానికులను ఆశ్చర్యపరిచింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ మహిళను సురక్షితంగా కిందకు దించి, తదుపరి కౌన్సెలింగ్ కోసం తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Comments
Loading comments...