Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనిమనిషిపై థార్‌ ఎక్కించిన మహిళ

మనీష్ రెడ్డి Jul 16, 2026 6:58 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
పనిమనిషిపై థార్‌ ఎక్కించిన మహిళ - Udayam Digital
హరియాణాలోని గురుగ్రామ్‌లో పార్కింగ్ ప్రదేశంలో నిద్రిస్తున్న పనిమనిషి గుడ్డి (57) పైకి ఓ మహిళ ప్రమాదవశాత్తు తన థార్‌ వాహనాన్ని ఎక్కించింది. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రికి తరలించే మార్గంలోనే మృతి చెందింది. భయపడిన నిందితురాలు మృతదేహాన్ని తిరిగి ఘటన స్థలంలోనే వదిలేసి పరారైంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...