Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో ఛార్జీ గొడవ.. రక్షణ కరువై యువకుడి మృతి

ప్రణీత రెడ్డి Jul 16, 2026 8:32 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఆటో ఛార్జీ గొడవ.. రక్షణ కరువై యువకుడి మృతి - Udayam Digital
యూపీలో రూ.20 ఆటో ఛార్జీ గొడవలో రాజ్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడి నుండి తప్పించుకోవడానికి పోలీసుల 'పింక్ బూత్' వద్దకు వెళ్లగా, భయపడిన మహిళా పోలీసులు తలుపులు మూసుకున్నారు. రక్షణ కోసం తలుపు బాదడంతో గాజు పగిలి దిగబడి, తీవ్ర రక్తస్రావమైంది. 40 నిమిషాలైనా ఎవరూ స్పందించకపోవడంతో వైద్యం అందక చనిపోయాడు.

Comments

G
Loading comments...