వార్తలకు తిరిగి వెళ్లండి
సిట్ నివేదికకు సర్వం సిద్ధం

అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ దర్యాప్తు పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఈ ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనుంది.
ఈ కేసులో నిందితుల నుండి పోలీసులు ఇప్పటికే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తుది నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
Comments
Loading comments...