Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను చంపించిన భార్య

వివేక్ గౌడ్ Jul 17, 2026 11:25 AM చిత్తూరు 2 viewsabout 2 hours ago
భర్తను చంపించిన భార్య - Udayam Digital
చిత్తూరు జిల్లాలో ఆలయ దర్శనానికి వెళ్లిన భర్త రమేష్‌ను, అతని భార్య హాసిని తన ప్రియుడు యుగంధర్‌తో కలిసి దారుణంగా హత్య చేయించింది. లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టింది. మొబైల్ డేటా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. భార్య, ఆమె ప్రియుడు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...