Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్: రూ.28.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం సీజ్

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 30, 2026 11:27 AM అల్ ఇండియా జాతీయ
పశ్చిమ బెంగాల్: రూ.28.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం సీజ్ - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్‌లో వ్యాపారి మినార్ మోండల్ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో ₹28.5 కోట్ల నగదు, 15 కేజీల నిల్వ ఉంచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో నోట్లను లెక్కించేందుకు 5 యంత్రాలను ఉపయోగించారు. ఈ నగదును 35 నైలాన్ బ్యాగులు, రహస్య గదుల్లో దాచారు. అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని సీఎం సువేందు అధికారి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...