Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేం ఆందోళనలో ఉన్నాం: అబ్బాస్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:03 PM జాతీయంక్రీడలు
మేం ఆందోళనలో ఉన్నాం: అబ్బాస్‌ - Udayam
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ టెస్టులో 194 పరుగుల ఓటమిపై పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో జట్టు రాణించడం లేదని అంగీకరించాడు. క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్‌ను మార్చిందని అబ్బాస్‌ చెప్పాడు. వ్యక్తిగతంగా 9 వికెట్లు తీసినా జట్టు గెలవకపోవడం బాధగా ఉందని అబ్బాస్‌ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌ 9న ఎడ్జ్‌బాస్టన్‌లో మూడో టెస్టు జరగనుంది.

Comments

G
Loading comments...