వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని రైతులకు పైపులు పంపిణీ చేశారు.
ఆధునిక సాగు పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించి, పంటల దిగుబడిని పెంచేందుకు స్ప్రింక్లర్ పరికరాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

