Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో టీమిండియాకు కోచ్‌గా వీవీఎస్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:54 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో టీమిండియాకు కోచ్‌గా వీవీఎస్ - Udayam
ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్‌ 24 నుంచి జపాన్‌లోని ఐచి-నాగోయాలో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. లక్ష్మణ్‌కు సునీల్‌ జోషి, హృషీకేశ్‌ కనిట్కర్, సుభదీప్‌ ఘోష్‌ సహకరించనున్నారు. మహిళల జట్టుకు అమోల్‌ ముజుందార్‌ కోచ్‌గా కొనసాగనున్నారు. పురుషుల జట్టుకు శ్రేయస్‌ అయ్యర్, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం వహించనున్నారు.

Comments

G
Loading comments...