Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాలో నమోదు: అధికారుల పరిశీలన

రూపేష్ గౌడ్ Jun 30, 2026 6:24 AM అల్లూరి 0 viewsabout 1 hour ago
ఓటరు జాబితాలో నమోదు: అధికారుల పరిశీలన - Udayam Digital
డుంబ్రిగూడ మండలంలోని కించుమండ, శివనగరం గ్రామాల్లో తహసీల్దార్ శంకరరావు పర్యటించి, ఓటరు నమోదు ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...