వార్తలకు తిరిగి వెళ్లండి
జూలై 2న AP EAPCET ఫలితాలు

సాంకేతిక కారణాల వల్ల నేడు విడుదల కావాల్సిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఉత్కంఠకు తెరదించుతూ అధికారులు ఈ ఫలితాలను జులై 2న విడుదల చేయనున్నారు. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
Comments
Loading comments...