వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
ఓటర్ల మ్యాపింగ్లో అప్రమత్తత అవసరం: మంత్రి తుమ్మల
Sonia Jun 20, 2026 7:06 AM ఖమ్మం 16 views2 days ago

ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్పై అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నియోజకవర్గంలో సగం ఓట్లు కూడా ఇంకా మ్యాపింగ్ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఓటును కాపాడుకోవడం రాజకీయ మనుగడకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, క్లిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ఓట్లను నమోదు చేయించుకోవాలని ముఖ్య కార్యకర్తలకు సూచించారు.
Comments
Loading comments...