Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్‌ గైర్హాజరు

Ashwini Jun 22, 2026 6:31 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్‌ గైర్హాజరు - Udayam Digital
పుష్ప-2 బెనిఫిట్ షో ఘటనలో నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ హాజరుకాలేదు. షూటింగ్ కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ11గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే 23 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు నిందితుల హాజరు కోసం వేచి చూస్తోంది.

Comments

G
Loading comments...