Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 16, 2026 11:11 AM జాతీయంGeneral
ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు - Udayam
పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణలో ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా, అక్టోబర్ 12న తుది జాబితా విడుదల కానున్నాయి. రాష్ట్రంలో బూత్ స్థాయి అధికారులు (BLO) ఆగస్టు 3 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. చండీగఢ్‌లో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది, అక్కడ జూలై 21న ముసాయిదా జాబితా విడుదలవుతుంది.

Comments

G
Loading comments...