వార్తలకు తిరిగి వెళ్లండి
దేవరకద్ర వద్ద వోల్వో బస్సు

Photo Gallery
దేవరకద్ర సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ప్రైవేట్ వోల్వో బస్సు, డీసీఎం ఢీకొన్న ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన డీసీఎం డ్రైవర్ మహేందర్(35) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో డీసీఎం సహాయ డ్రైవర్, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులోని 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...