వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీ విజన్-2047 సదస్సు నిర్వహణపై వివాదం కొనసాగుతోంది. పీయూలోనే నిర్వహించాలని విద్యార్థులు, పౌర సమాజం డిమాండ్ చేస్తుండగా.. అధికారులు కన్హా శాంతివనాన్ని ఎంపిక చేశారు.
ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే సదస్సుకు కేంద్రం రూ.35 లక్షలు మంజూరు చేసింది. వీసీ రాజీనామాకు సిద్ధమని ప్రకటించగా, వేదికపై చర్చలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
