వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీల నిర్వహణ, భద్రతపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు బ్యాటరీల్లో ఒకటి పూర్తిగా పనిచేయకపోగా, మరొకటి పాక్షికంగానే పనిచేస్తోందని పేర్కొంటున్నారు.
సిబ్బంది కొరతతో నిర్వహణ పనులు ప్రభావితమవుతున్నాయని ఉద్యోగులు ఆరోపించారు. బ్యాటరీల పనితీరుపై స్వతంత్ర సాంకేతిక భద్రతా ఆడిట్ నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...
