Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 6:37 PM నాగర్ కర్నూల్General
వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
బిజినపల్లి మండలం చిన్న పీరు తండాలో ఏర్పాటుచేసిన వినాయకుని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలను కాపాడాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...