వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి మండలంలోని మండిపల్లి, తోకపాడు గ్రామాల ప్రజలు రహదారి కోసం స్వయంగా శ్రమదానానికి దిగారు. సరైన రోడ్డు లేక, వర్షాకాలంలో వాగు దాటడం ప్రాణసంకటంగా మారడంతో అధికారుల స్పందన కోసం వేచి చూడకుండా, కొండ ప్రాంతంలో మట్టి రహదారిని నిర్మించుకుంటున్నారు.
ప్రభుత్వ స్పందన లేకపోవడంతో గ్రామస్తులే పూనుకుని ఈ పని చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత రహదారిని నిర్మించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

