Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ సర్కార్‌పై టెండర్‌ వివాదం

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 9:05 PM ఆల్ ఇండియా జాతీయ
విజయ్‌ సర్కార్‌పై టెండర్‌ వివాదం - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ కార్యాలయాన్ని నామక్కల్‌ కవింగర్‌ మాలిగైకి మార్చే రూ.5.5 కోట్ల టెండర్‌లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సీఆర్‌ కేశవన్‌ ఆరోపించారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు అని తెలిపారు. అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకే కార్యాలయాన్ని తాత్కాలికంగా మారుస్తున్నామని, టెండర్‌ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...