వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వినాయక చవితి సందర్భంగా నాల్గవ రోజు నిమజ్జనం సందర్భంగావిద్యుత్ వైర్లను అవసరమైన ఎత్తుకు పెంచి, భారీ వినాయక విగ్రహాలు, ఊరేగింపుల సమయంలో విద్యుత్ వైర్లకు తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విద్యుత్ వైర్లు విగ్రహాలకు అంతరాయం కలిగించకుండా, భక్తులకు మరియు ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరుగుకుండా చర్యలు చేపట్టినట్లు ఏ ఈ కంబగిరి తెలిపారు.
Comments
Loading comments...

