వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేట్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించి ధర్నా నిర్వహించారు. 6–8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని, తక్కువ వోల్టేజీతో బోర్లు నడవక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబటి తులసీ రాజు, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

