వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల పద్మావతి అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించనున్నారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించడం, వారి యాత్రను సులభతరం చేయడం వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు.
Comments
Loading comments...

