Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన

Follow Udayam on Google
Mohammad Aug 20, 2026 11:26 AM అనంతపురంవినోదం
విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన - Udayam
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల శ్రీకాంత్ రెడ్డి ఇస్మాయిల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం దాని మిత్రపక్షాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...