Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ బాక్సర్‌పై జాదుమణి విజయం

వివేక్ గౌడ్ Jul 27, 2026 11:06 AM అల్ ఇండియా క్రీడలు
పాక్ బాక్సర్‌పై జాదుమణి విజయం - Udayam Digital
కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్‌ పాకిస్థాన్‌కు చెందిన సుమామ్ రెహమాన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించారు. కార్గిల్ విజయ్ దివస్ రోజున ఈ విజయం సాధించడం ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. తన విజయాన్ని కార్గిల్ వీర జవాన్లకు అంకితం చేస్తున్నట్లు వెల్లడిస్తూ, దేశానికి స్వర్ణ పతకం అందించడమే తన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...