Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పోరాటానికి దక్కిన విజయం

విక్రాంత్ రెడ్డి Jul 11, 2026 6:53 AM కడప 3 viewsabout 2 hours ago
రైతుల పోరాటానికి దక్కిన విజయం - Udayam Digital
వైకాపా హయాంలో ఆవులపల్లి రిజర్వాయర్‌ కోసం బలవంతంగా లాక్కున్న 1,911 ఎకరాల పట్టా భూములను తిరిగి రైతుల ఖాతాల్లో చేర్చే ప్రక్రియ తుది దశకు చేరింది. ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించిన ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి లభించి వందలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. సీతమ్మ చెరువు పునరుద్ధరణకు రూ.25 కోట్లు కేటాయించారు.

Comments

G
Loading comments...