వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి గితే స్వామి వారిని దర్శించుకొని పూజలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
Comments
Loading comments...
