Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేతలతో మంత్రి సుభాష్‌

Follow Udayam Digital on Google
వైకాపా నేతలతో మంత్రి సుభాష్‌ - Udayam Digital
కాకినాడ జిల్లా చీడిగలో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌, తెదేపా నాయకులు వైకాపా నేత పాలిక శ్రీనుతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. విగ్రహాన్ని పాలిక శ్రీను సమకూర్చగా, కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

Comments

G
Loading comments...