Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ సూర్యవంశీ సెంచరీకి చేరువలోనే ఔటయ్యాడు.

మనీష్ రెడ్డి Jul 26, 2026 8:39 PM అల్ ఇండియా about 1 hour ago
వైభవ్‌ సూర్యవంశీ సెంచరీకి చేరువలోనే ఔటయ్యాడు. - Udayam Digital
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ 81 పరుగులతో మెరిశాడు. హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న అతడు తొలి అంతర్జాతీయ సెంచరీకి చేరువలోనే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

Comments

G
Loading comments...