వార్తలకు తిరిగి వెళ్లండి
యూరియా యాప్ మొరాయింపుతో రైతుల తిప్పలు

యూరియా కోసం కొత్త యాప్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకున్నా, అది ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్లో బుకింగ్ కాక, రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఓ రైతు వేకువజాము నుంచే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సాంకేతిక లోపాలతో తమకు యూరియా అందడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...