వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు ఖాతాల్లో రూ.1330 కోట్లు జమ: మంత్రి తుమ్మల

రైతుభరోసా మూడో విడతలో భాగంగా 3 నుండి 4 ఎకరాల లోపు భూమి ఉన్న 6.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో గురువారం ఒకేరోజు రూ.1,330.32 కోట్లను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల సాయం అందించామన్నారు. అలాగే 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) ప్రత్యామ్నాయ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...