వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని 1.20 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించినప్పటికీ నిధుల కొరతతో అమలుపై అనిశ్చితి నెలకొంది.
గతంలో రాష్ట్రం ముందుగా జీతాలు చెల్లించి, తర్వాత కేంద్ర నిధులను సర్దుబాటు చేసుకునేది. ఈసారి కేంద్ర నిధుల సమీకరణ బాధ్యతలను శాఖల ఉన్నతాధికారులకు అప్పగించినా నిధులు ఇంకా అందలేదని సమాచారం.
Comments
Loading comments...
