వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో రజత, కాంస్య పతకాలు లభించాయి. వెయిట్లిఫ్టింగ్ పురుషుల 110 కేజీలకు పైబడిన విభాగంలో లవ్ప్రీత్ సింగ్ మొత్తం 388 కేజీలు ఎత్తి రజతం సాధించారు.
డిస్కస్ త్రోలో సీమా కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 17కు చేరగా, అందులో 3 స్వర్ణ, 10 రజత, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
Comments
Loading comments...

