Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TWJF నూతన కార్యవర్గానికి సన్మానం.

Follow Udayam Digital on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:12 PM మేడ్చల్తెలంగాణ
TWJF నూతన కార్యవర్గానికి సన్మానం. - Udayam Digital
కూకట్‌పల్లిలో TWJF నూతన అధ్యక్షుడు ఎర్ర యాకన్న, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబులను గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్ సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని డాక్టర్ కిరణ్ ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం అండగా నిలవాలని సూచించారు.

Comments

G
Loading comments...