వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడి కేసులో సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి హైకోర్టుకు తెలిపారు.
తన అనుమతి లేకుండా పిటిషన్ ఉపసంహరణకు ప్రయత్నించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త న్యాయవాదిని నియమించుకున్నట్లు హైకోర్టుకు వివరించారు.
Comments
Loading comments...
