Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర డ్యామ్ నుంచి పీఏబీఆర్ కు నీటి విడుదల

Follow Udayam on Google
Mohammad Aug 16, 2026 11:09 AM అనంతపురంవినోదం
తుంగభద్ర డ్యామ్ నుంచి పీఏబీఆర్ కు నీటి విడుదల - Udayam
కూడేరు మండల కేంద్రంలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ ఎల్ సి ద్వారా పిఎబిఆర్ డ్యామ్ లోకి 100 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు డి ఈ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్యామ్ లో 1.852 టిఎంసిల నీరు నిలువ ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...