Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:43 PM జాతీయంక్రీడలు
ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా - Udayam
నమీబియా వేదికగా జరిగిన టీ20 ట్రై-సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో జింబాబ్వేపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచింది. జోర్డన్ హెర్మన్ అర్ధశతకంతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో ప్రొటిస్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...