వార్తలకు తిరిగి వెళ్లండి
విషాద రోడ్డు ప్రమాదం
విఘ్నేష్ రెడ్డి Jun 23, 2026 7:23 AM తూర్పుగోదావరి 4 viewsabout 2 hours ago
తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు-రంగంపేట మధ్య తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది.
ఈ ఘటనలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది గాయపడ్డారు.
Comments
Loading comments...