Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపై విషాదం: కోతుల దాడిలో నవవధువు మృతి

రవళి దేవి Jun 27, 2026 10:54 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
కొండపై విషాదం: కోతుల దాడిలో నవవధువు మృతి - Udayam Digital
తమిళనాడులోని తూత్తుకుడిలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ దర్శనానికి వెళ్లిన నవ వధువు అనిత, కోతులు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో అదుపుతప్పి కొండ పైనుంచి కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కొత్తగా పెళ్లైన అనిత తన భర్తతో కలిసి ఉచ్చిపిళ్ళైయార్ ఆలయాన్ని దర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...