వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీలో సరికొత్త రికార్డు.. సీఎం యోగి సంచలన ప్రకటన
వైష్ణవి శర్మ Jun 27, 2026 11:19 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

ఉత్తరప్రదేశ్ రాబోయే రెండు మూడేళ్లలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 20,000 మెగావాట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సౌరవిద్యుత్, ఇతర హరిత ఇంధన ప్రాజెక్టులను వేగంగా విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...