వార్తలకు తిరిగి వెళ్లండి
విమానంలోనే చిన్నారి విషాదాంతం
పవని రెడ్డి Jun 27, 2026 10:40 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

ఇథియోపియాకు చెందిన 13 ఏళ్ల బాలిక కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వస్తూ విమానంలోనే కన్నుమూసింది.
ఎథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుందని రాజేంద్రనగర్ పోలీసులు ధృవీకరించారు.
Comments
Loading comments...