వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను నేడు 80కిపైగా కంపెనీలు ప్రకటించనున్నాయి. డెల్హివరీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, అఫ్లే 3ఐ తదితర కంపెనీలు ఫలితాలు వెల్లడించనున్నాయి.
ఫలితాల అనంతరం పలు సంస్థలు ఇన్వెస్టర్లు, విశ్లేషకులతో సమావేశాలు నిర్వహించనున్నాయి. పనితీరు, సమీపకాల అంచనాలు, భవిష్యత్ ప్రణాళికలపై యాజమాన్యాలు వివరాలు వెల్లడించనున్నాయి.
Comments
Loading comments...
