వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈఓ మార్పు నేపథ్యంలో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ షేరు బుధవారం 10% వరకు పతనమై రూ.922.50కి చేరింది. ఆగస్టు 11న సుధీర్ సీతాపతి ఎండీ, సీఈఓ పదవులకు రాజీనామా చేశారు.
ఆగస్టు 12 నుంచి ఆసిఫ్ మల్బారీ కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు సమీపకాలంలో షేరుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని జేపీ మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్ సహా బ్రోకరేజీలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

