వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ వృద్ధి సూచీలు బలంగా ఉన్నప్పటికీ, అధిక ముడిచమురు ధరల ఆందోళనలతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప మార్పులతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్పంగా నష్టపోయింది.
మీడియా, ఆటో సూచీలు లాభాల్లో ఉండగా.. రియల్టీ, ఐటీ, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Comments
Loading comments...

