వార్తలకు తిరిగి వెళ్లండి
3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి

ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది.
కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1 నుండి లబ్ధిదారులకు ఈ మూడు నెలల బియ్యం ఒకే విడతలో అందుతాయి.
Comments
Loading comments...