Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి

ప్రణీత రెడ్డి Jul 19, 2026 11:26 AM హైదరాబాద్about 9 hours ago
3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి - Udayam Digital
ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1 నుండి లబ్ధిదారులకు ఈ మూడు నెలల బియ్యం ఒకే విడతలో అందుతాయి.

Comments

G
Loading comments...