Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:36 AM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం - Udayam
మహిళల ఆసియా కప్‌లో భారత్‌ థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలీ వర్మ 64 పరుగులతో రాణించగా, భారత్‌ 159 పరుగులు చేసింది. దీప్తి శర్మ 7 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో థాయ్‌లాండ్‌ 65 పరుగులకే ఆలౌటైంది.

Comments

G
Loading comments...