Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్ కార్మికుడు మృతి

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 01, 2026 12:34 AM ఆల్ ఇండియా జాతీయ
కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్ కార్మికుడు మృతి - Udayam Digital
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా కెల్లం ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతర కార్మికులపై కాల్పులు జరపడంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. దాడిని ఖండించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉగ్రవాదులను అంతమొందించాలని భద్రతా బలగాలకు ఆదేశించారు.

Comments

G
Loading comments...