వార్తలకు తిరిగి వెళ్లండి

భోపాల్లో ఆగస్టు 8, 9 తేదీల్లో జరిగిన అస్మిత్ కెనోయ్ స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. 1000 మీటర్ల డబుల్, ఫోర్ విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.
500 మీటర్ల డబుల్లో ఎం.బిందు, పి.జస్విక జోడీ స్వర్ణం సాధించింది. సింగిల్, కయాక్ విభాగాల్లోనూ రజత, కాంస్య పతకాలు దక్కాయి. విజేతలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అభినందించింది.
Comments
Loading comments...
