వార్తలకు తిరిగి వెళ్లండి
గురువారం తెలంగాణ క్యాబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పంటల సాగు, మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఏపీ-తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు, రోడ్డు భద్రత కోసం ప్రభుత్వం ఈఎంఈఎస్ (EMES) అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ కమిషనర్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీ రోడ్డు భద్రతపై పర్యవేక్షణ చేపట్టనుంది.
Comments
Loading comments...